కావలసిన పదార్థాలు:
తయారీ విధానం:
కార్న్కు పాలు చేర్చి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. బాండీలో నెయ్యి వేడి చేసి ఈ కార్న్ పేస్ట్ను 5 నిమిషాలపాటు వేయించుకోవాలి. తర్వాత రెండు కప్పుల పాలు చేర్చి మళ్లీ మరికొద్ది సేపు వేయించాలి. చిన్న మంట మీద 10 నిమిషాలపాటు ఉడికించాలి. తర్వాత చక్కెర వేసి కరిగేదాకా కలపాలి. కుంకుమ పువ్వును 2 టీస్పూన్ల పాలలో వేసి కలిపి ఉంచుకోవాలి. పాయసం అడుగంటకుండా చిక్కబడేవరకూ కలుపుతూ ఉడికించాలి. నెయ్యి పైకి తేలుతున్నప్పుడు మంట తీసి తరిగిన పిస్తా చల్లి వేడిగా సర్వ్ చేయాలి.
Posted On 17th September 2017