తెలంగాణలో 487 కి చేరిన కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ పోతుంది. ఇవ్వాళ 16 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 487 కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వల్ల 12 మంది మృతి చెందగా, 45 మంది కోలుకొని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.

జిల్లాల వారీగా కేసుల వివరాలు:

Posted On 10th April 2020