ఆంధ్రప్రదేశ్ లో 381 కి చేరిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ పోతుంది. ఇవ్వాళ 16 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 381 కి చేరిందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

జిల్లాల వారీగా చూస్తే కర్నూలు జిల్లాలో ఎక్కువగా 77 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత గుంటూరు జిల్లా నుండి 58 కేసులు నమోదయ్యాయి. కాగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుండి ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం.

జిల్లాల వారీగా వివరాలు:

Posted On 10th April 2020